ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. కనకదుర్గ పైవంతెన కోసం తెదేపా అనేక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు.తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.