శ్రీశైలం రుద్రపార్కులో కొండచిలువ కలకలం..

Jul 22, 2020, 4:27 PM IST

కర్నూలు జిల్లా, శ్రీశైలం రుద్రపార్కు, యూనివర్సిటీ సమీపంలో పదడుగుల కొండచిలువ కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రంగంలోకి దిగి కొండచిలువను పట్టుకున్నాడు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.