Video : కిరాతకం...కత్తులతో నరికి..బండరాళ్లతో కొట్టి...

Video : కిరాతకం...కత్తులతో నరికి..బండరాళ్లతో కొట్టి...

Published : Dec 17, 2019, 05:07 PM IST

కర్నూలు, కొలిమిగుండ్ల మండలం బెలుము గుహల వద్ద టీడీపీ కార్యకర్త సుబ్బారావు అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.

కర్నూలు, కొలిమిగుండ్ల మండలం బెలుము గుహల వద్ద టీడీపీ కార్యకర్త సుబ్బారావు అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఓ హోటల్ దగ్గర టీ తాగుతుండగా అతి కిరాతకంగా కత్తులతో నరికి, బండ రాళ్లతో మోది చంపారు. హత్య చేసింది వైసీపీ నాయకులని చెబుతున్నారు. చింతలాయిపల్లె గ్రామం కొలిమిగుండ్ల మండలం మృతుని స్వగ్రామం. హత్యకు గురైన సుబ్బారావు బనగానపల్లె టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. గ్రామంలో ఆధిపత్య పోరే హత్యకు కారణం అని తెలుస్తోంది.

05:44తిరుమల వైకుంఠ ద్వార దర్శనంచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
05:19Tirumala Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో స్వర్ణరథం | Asianet News Telugu
10:14Vaikunta Ekadashi: విజయవాడలో వైకుంఠ ఏకాదశి వేడుకలు | Venkateswara Swamy Temple | Asianet News Telugu
03:26Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu
08:50Minister Satya Kumar Yadav Pressmeet: జిల్లాల విభజనపై సత్యకుమార్ యాదవ్ క్లారిటీ| Asianet News Telugu
14:30AP Cabinet Big Decision: ఏపీలో ఇక 29 కాదు 28 జిల్లాలుమంత్రులు కీలక ప్రెస్ మీట్ | Asianet News Telugu
04:54Anakapalli Collector Vijaya Krishnan on Ernakulam Tata Nagar train accident | Asianet News Telugu
06:23Nadendla Manohar: రాయచోటి హెడ్ క్వార్టర్స్ మదనపల్లికి నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్| Asianet Telugu
02:55Minister Nimmala Ramanaidu: దుక్కి దున్ని వ్యవసాయం చేసిన మంత్రి నిమ్మల| Asianet News Telugu
14:12Anagani Satya Prasad: రాష్ట్రంలో కొత్త జిల్లాలివే.. మంత్రుల కీలక ప్రెస్‌ మీట్‌| Asianet News Telugu