దారుణం.. ఆస్తి కోసం కన్నతండ్రిని చంపిన కసాయి కొడుకు...

May 25, 2020, 10:18 AM IST

మచిలీపట్నంలో దారుణం జరిగింది. ఆస్తి  విషయంలో తండ్రీ కొడుకుల మధ్య చెలరేగిన వివాదం చివరికి హత్యకు దారి తీసింది. తండ్రిని చంపితే కానీ ఆస్తి దక్కదనుకున్న కొడుకు తన బామ్మర్దితో కలిసి వృద్ధుడని కూడా చూడకుండా తండ్రిని హతమార్చాడు. విషయం తెలిసిన పోలీసులు గాలించడంతో నిందితుల్లో ఒకరు పట్టుబడగా, మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుడికోసం చిలకలపూడి పోలీసలు గాలిస్తున్నారు.