విశాఖలో టర్కీ కరెన్సీ , రంగురాళ్లు పేరిట మోసాలు

Nov 7, 2020, 2:53 PM IST

విదేశీ కరెన్సీ పేరిట , రంగురాళ్లు తమ వద్ద ఉన్నాయంటూ ప్రజల్ని మోసం చేస్తున్న కేసులలో ఆరుగురు అదుపులో కి తీసుకున్నారు  పోలీసులు . పోర్టు స్టేడియం వద్ద ఇలా రూ.5లక్షలు అడ్వాన్సు అడుగుతుండగా ద్వారకా క్రైం పోలీసులకు సమాచారం అందగా దాడి చేసి పట్టుకున్నారు.విదేశాల్లో డిమాండ్ అధికంగా ఉండే రంగురాళ్లు తమ వద్ద ఉన్నాయంటూ ప్రజల్ని మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులు ఇక్కడి గోంగూర హోటల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.