నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరదనష్టంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష

Nov 29, 2020, 10:29 AM IST

నివర్ తుఫాన్ కలిగిన ఇబ్బందులను త్వరగా తొలగించాలి అని  సీఎం జగన్ అధికారులతో అన్నారు . రీలీఫ్ క్యాంపు లలో ఉన్న పెద్దలకు ,పిల్లలకు ప్రతి ఒక్కరికి 500 రూపాయిల చొప్పున వెంటనే అందించాలని చెప్పారు .