Feb 26, 2020, 1:54 PM IST
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మందడంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మందడంలో రైతులు వెల్కమ్ ట్రంప్ సేవ్ అమరావతి పేరుతో నినాదాలు చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పర్యటనను పురస్కరించుకొని అమరావతిలోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.