బండినడుపుతూ సడెన్ గా ప్రాణాలొదిలాడు..

Mar 9, 2020, 10:29 AM IST

తాడికొండ, అబ్బారాజుపాలెం గ్రామంలో కోడిపందాలు శిబిరాలపై పోలీసుల దాడిలో అపశృతి చోటు చేసుకుంది. పోలీసులకు దొరకకుండా పారిపోయే క్రమంలో 
విజయవాడ కొత్తపేటకు చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్ పైనుండి పడి చనిపోయాడు. శ్రీనుకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు మొత్తం ముగ్గురు సంతానం.