తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

దసరా ఉత్సవాలకు అంతా సిద్ధం.. కానీ వారికి మాత్రమే అనుమతి...

Chaitanya Kiran | Updated : Sep 19 2020, 06:25 PM IST

దసరా ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. 

దసరా ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. యేటా నవరాత్రులు అంగరంగవైభవంగా జరుగుతుంటాయి. శరన్నావరాత్రుల్లో అమ్మవారు ప్రత్యేకమైన అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. ఈ తొమ్మిది రోజులు దుర్గ గుడి పరిసరాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా కొవిడ్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. 

03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu