పెన్షన్ ఇచ్చేస్తానన్న వినలేదు..వెళ్లగొట్టారు...

Mar 18, 2020, 3:22 PM IST

వృద్దాప్యంలో కన్నతల్లిని చూడలేమంటూ తరిమేసిన దారుణ సంఘటన గడివేముల మండలం దుర్వేశి గ్రామంలో చోటుచేసుకుంది. 80యేళ్ల ఎల్లా సుబ్బమ్మను కొడుకూ, కూతురూ చూసుకోలేమంటూ వెళ్లగొట్టడంతో ఆరోగ్యం క్షీణించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. ఇప్పుడు ఆస్పత్రి నుండి కూడా వెళ్లిపొమ్మంటుండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక పిడికెడు మెతుకులు పెడితే ఓ మూల ఉంటానంటూ వేడుకుంటోంది.