అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి... నివాళి అర్పించిన చంద్రబాబు

విజయవాడ: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. 

విజయవాడ: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికన పొట్టి శ్రీరాములును కొనియాడుతూ ఓ ట్వీట్ చేశారు. తెలుగువారి న్యాయమైన హక్కు కోసం ఆత్మబలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని... అంతకుముందే దళితులకు ఆలయప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటి కోసం కూడా అహింసాయుత పోరాటం చేసారన్నారు. ఆ మానవతావాది జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ.. ఆ అమరజీవి సమరగాథను స్మరించుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు. 

Google News Follow Us
03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu