Jan 14, 2020, 4:40 PM IST
అమరావతి, మందడంలో నందమూరి సుహాసిని రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు.మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు..అని రాజధానిగా అమరావతి ఒక్కటే వుండాలన్నారు. మహిళలను ఏడిపిస్తే రాజ్యాలు కూలిపోతాయ్.. మన శక్తి ఏంటో నిరూపిద్దాం..అమరావతినే రాజధానిగా తెచ్చుకుందాం అన్నారు.