Oct 22, 2019, 3:11 PM IST
తూర్పు గోదావరి జిల్లా, అన్నవరం గ్రామంలో ఓ మైనర్ జంట పెళ్లి చేసుకున్నారు. సోమవారం రత్నగిరికొండ కిందున్న కనకదుర్గ ఆలయంలో రాజమండ్రికి చెందిన వెంకట్, పద్మజ అనే మైనర్లు పెద్దల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నారు. మైనర్ల పెళ్లి తంతు జరుగుతున్నా అక్కడి అర్చకులు, సెక్యూరిటీ, అధికారులు అభ్యంతరం చెప్పకపోవడాన్ని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.