Jun 3, 2020, 5:35 PM IST
కృష్ణ జిల్లా, పెనమలూరు నియోజకవర్గంలో కృష్ణా నది ఏటి పాయలో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. కంకిపాడు మండలం మద్దూరు గ్రామంలోని నడుకుదిటి ప్రసాద్ అనే యువకుడు చేపల వేటకు వెళ్లి గల్లంతవ్వడంతో సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతని మృతదేహాన్నివెలికి తీశారు.