మహాశివరాత్రి : విశాఖ బీచ్ లో ప్రత్యేక పూజలు చేసిన సుబ్బరామిరెడ్డి

Feb 21, 2020, 2:06 PM IST

శివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమరావతి అమరేశ్వరాలయంలో బిజెపి రాష్ట్రఅద్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేకపూజలు 
జరిపారు. విశాఖ బీచ్ లో సుబ్బరామిరెడ్డి శివరాత్రి పూజలు చేశారు. ఇక కృష్ణాజిల్లాలోని నందిగామ, దాములూరుల్లో.. అమరావతిలోని పలు ఆలయాల్లో కూడా ఉదయం నుండే భక్తులు 
బారులు తీరి శివుడిని దర్శించుకుంటున్నారు.