రాజధాని అమరావతిలోనే ఉండాలని నివేదిక పంపాం..బాబు రాజేంద్రప్రసాద్

Feb 12, 2020, 2:03 PM IST

విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని శాసన మండలి కమిటీ సభ్యులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర ఎమ్మెల్సీ, చిక్కాల రామచంద్రరావు ఎమ్మెల్సీ, రమణ సూర్య రావు ఎమ్మెల్సీ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని, బేడా మండపం ప్రదక్షిణ చేశారు. Legislative Council Member Babu Rajendra Prasad visits Simhachalam, 
Visakapatnam, Andhrapradesh, YS Jagan