సీఎఎ వ్యతిరేక తీర్మానం..ఆంధ్రలో కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం...

Mar 17, 2020, 3:54 PM IST

కర్నూలు జిల్లాలో కేసీఆర్ చిత్రపటానికి ముస్లింలు పాలాభిషేకం చేశారు. ఎమ్మిగనూరు నియోజక వర్గ పరిధి లోని గోనెగండ్ల లో కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో CAA, NRC, NPR లకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతం KCR జిందాబాద్ అంటూ  నినాదాలు చేశారు.