Nov 12, 2019, 5:16 PM IST
మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషుబోధనమీద తాను సైద్ధాంతిక పరంగా మాట్లాడితే జగన్ రెడ్డిగారు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారన్నారు.