జనసేన జడ్పీటీసీ అభ్యర్థికి వైసీపీ బెదిరింపులు...ఎస్పీకి ఫిర్యాదు..

Mar 17, 2020, 4:13 PM IST

ఎన్నికలలో అధికార పార్టీ బెదిరింపులపై జనసేన నాయకులు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. రోలుగుంట మండలం జడ్పీటీసీ అభ్యర్థిని వాకరపు దేవిని నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదును పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ జనసేన నాయకులకు హామీ ఇచ్చారు.