Feb 24, 2022, 12:58 PM IST
అమరావతి: ఇటీవలే ఏపీ డిజిపి బాధ్యతల నుండి గౌతమ్ సవాంగ్ ను తప్పించిన జగన్ సర్కార్ ఏపీపిఎస్సి ఛైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే డిజిపి బాధ్యతలను కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించిన సవాంగ్ ఇవాళ ఏపీపిఎస్సి ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు.