దేశంలో అత్యధిక కేసులు ఉన్న ప్రజా ప్రతినిధులు జాబితాలో ముందు వరుసలో ఉన్న సీఎం జగన్ - టీడీపీ నేతలు

Sep 20, 2020, 4:43 PM IST

ప్రతి పక్ష నేత గా ఉన్న సమయంలో పశువులను కొన్నట్టు శాసన సభ్యులను కొన్నారు అని విమర్శించిన జగన్.  ఇప్పుడు  అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడతారు.న్యాయ స్థానాలు మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో విలువలు చచ్చిపోయాయి.అధికారం పోతే బతకలేమా.పథకాలు కన్నా దోచుకున్నదే ఎక్కువ. సభ్యత సంస్కరణాలు లేని మంత్రులు జగన్ మంత్రి వర్గం లో ఉన్నారు.