పూల్వామా మృతులకు సంతాపం: 59 వ రోజున అమరావతి కోసం ఆందోళనలు

Feb 14, 2020, 1:27 PM IST

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ తుళ్ళూరు,మందడం రాయపూడి పెదపరిమి తాడికొండ గ్రామాల్లో కొనసాగుతున్న మహాధర్నాలు కొనసాగుతున్నాయి.వెలగపూడిలో 59 వరోజు కొనసాగుతున్న రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. గతసంవత్సరం ఫిబ్రవరి 14 న పుల్వామా ఘటనలో మృతి చెందిన సైనికులకు నివాళులు అర్పించి ప్రయాణికులకు గులాబీలు ఇచ్చి సంతాపం తెలిపారు నిరసనకారులు.