బాలయ్యను చూసి రాజధాని రైతుల కళ్లలో ఆనందం...

Jan 23, 2020, 10:51 AM IST

శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మండలినుండి ఇంటికి బయలుదేరిన బాలకృష్ణ కారును అడ్డుకుని జై బాలయ్య, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.