ఇంద్రకీలాద్రి కొండ చరియల ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన నిపుణులు

Nov 3, 2020, 11:01 AM IST

దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి పై కొండ చరియలు విరిగి పడే అవకాశమున్న ప్రాంతాలను  నిపుణులు పరిశీలించారు. MR మాధవ్,  ప్రొఫెసర్, ఐఐటీ కాన్పూర్(visiting professor, IIT హైదరాబాద్), శ్రీ కొండలరావు  ENC ఇంజనీరింగ్ చీఫ్(రిటైర్డ్) , శ్రీ GL శివకుమార్ బాబు, IISC, బెంగుళూరు మరియు శ్రీ త్రిమూర్తి రాజు  జియాలజిస్ట్ వార్లతో కూడిన నిపుణుల బృందము, ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు  ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు , కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీ డి.వి.భాస్కర్ పాల్గొన్నారు