కొండలలో వెలసిన కోనేటిరాయుడికి గజమాల

Jun 21, 2020, 12:34 PM IST

అద్భుతం.. అనిర్వచనీయం  అచ్చు గర్భ గుడిలో స్వామివారిని పోలిన నమూనాతో తిరుమల కొండల్లో ఏర్పడిన సహజ రూపం దర్శించు కున్నాకే గర్భగుడి దర్శనానికి వెళ్తూవుంటారు భక్తులు .కొండలలో వెలసిన కోనేటిరాయుడికి ఎంతో  సాహసోపేతంగా గజమాల వేస్తుంటారు భక్తులు .ఇంతవరకు  ఏ ఒక్కరు  కూడా అక్కడ  గాయపడకపోవడం స్వామి వారి  అద్భుతం గ భావిస్తారు .మనం ఇ వీడియోలో  గజమాల వేస్తున్న సుందర దృశ్యాన్ని చూడవచ్చు .