Feb 4, 2020, 12:37 PM IST
కృష్ణాజిల్లా, నందిగామ రైతు పేట నారాయణ స్కూల్ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. టూ వీలర్ ని డీసీయం ఢీ కొట్టడంతో టూ వీలర్ మీదున్న మానస అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మానస కంచికచర్ల రవీంద్ర భారతి స్కూల్లో టీచర్ గా పని చేస్తోంది.