దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు : దళితులపై దాడులు ఆగవా

Oct 2, 2020, 5:29 PM IST

దేశం లోని ఏప్రాంతంలోనైనా దళితులపైనే  దాడులు జరుగుతున్నాయి అని చింతాడ సూర్యం ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో దళిత అమ్మాయిని అగ్రవర్ణాలకు చెందిన వారు దారుణంగా హింసించి నరకయాతన చూపించారని,ఆ భాదలు తట్టుకోలేక దళిత ఆడబడుచు మృతిచెందించాన్నారు.