గుడివాడలో ఫ్లెక్సీల వివాదం.. ‘మా జోలికొస్తే.. నరుకుతాం’ వైసీపీ యువదళం పేరిట వెలిసిన బ్యానర్లు..

Chaitanya Kiran | Updated : Sep 23 2022, 01:26 PM IST

కృష్ణాజిల్లా : మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం.. 


కృష్ణాజిల్లా : మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం.. అంటూ గుడివాడ నియోజకవర్గ సరిహద్దు రెడ్డిపాలెంలో వైసిపి నేతలు బ్యానర్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ బ్యానర్లు  రాత్రికి రాత్రే వెలిశాయి. నేడు రెడ్డిపాలెం మీదుగా గుడివాడ నియోజకవర్గంలో అమరావతి రైతుల పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ బ్యానర్లు కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. మేము ఎవరి జోలికి వెళ్ళం మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసిన నరుకుతాం అంటూ రెడ్డిపాలెం సెంటర్లో వైసీపీ యువదళం పేరిట బ్యానర్ల ఏర్పాటయ్యాయి.

03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu