వైసీపీ కార్యకర్తల వీరంగం : నా కొడుకు దొరకలేదని..నన్ను కుళ్లబొడిచారు...

Feb 6, 2020, 3:37 PM IST

వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ వెంకయ్యను పరామర్శించిన చంద్రబాబుగుంటూరు జిల్లా మాచర్ల నియోజక వర్గం, కంభం పాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త  దండు పెద వెంకయ్య మీద దాడి జరిగింది. దాడి చేసింది వైసీపీ కార్యకర్తలే అంటూ దండు పెదవెంకయ్య ఆరోపిస్తున్నాడు. తన కొడుకు టీడీపీ వాళ్లతో తిరుగుతున్నాడని అతన్ని కొట్టడానికి వచ్చారని, వాడు దొరకకపోవడంతో చితకబాదారని వాపోయాడు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెంకయ్యను పరామర్శించారు.