ఎన్టీఆర్ ప్రతిమకు బాబు, లోకేష్ నివాళులు, దేవాన్షు సైతం....

Mar 29, 2020, 1:25 PM IST

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా హైదరాబాదులోని తన నివాసంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకే,ష్ పార్టీ జెండా ఎగురేశారు. ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులు అర్పించారు. చంద్రబాబు మనవడిని కూడా చూడవచ్చు.