తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎమ్యెల్యే రఘునందన్

Nov 12, 2020, 12:54 PM IST

దుబ్బాక లో అనూహ్య విజయం అనంతరం రఘునందన్  బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు . తలనీలాలు ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు .
\