జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ కి పయనమైన అమరావతి పరిరక్షణ సమితి

జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ  కి పయనమైన అమరావతి పరిరక్షణ సమితి.

గాంధీ జయంతి సందర్భంగా ఢీల్లీలో శాంతీయుత మౌన ప్రదర్శన చేసేందుకు ఢిల్లీ వెళ్లిన సభ్యులు . 15 మంది జేఏసీ సభ్యులు
 ఇప్పటి వరకు అమరావతి ఉద్యమం పై జరిగిన దాడులపై ఢీల్లి పెద్దలకు తెలియజేయడానికి ఢిల్లి వెళుతున్నాంఅని అన్నారు . 
ఢిల్లీ వెళ్లిన వారిలో వంగవీటి రాధ కృష్ణ - మాజీ ఎమ్.ఎల్.ఏ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు బ్రహ్మాం చౌదరి, అరె. శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, పి. మల్లికార్జున రావు, ఎమ్.ఆర్.పి.యెస్. రాష్ట్ర అధ్యక్షుడు పెరుప్రోగు వెంకటేశ్వరరావు, పరుచూరి కిరణ్, రాంబాబు తదితరులు ఉన్నారు

Google News Follow Us
03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu