Nov 23, 2018, 6:31 PM IST
హైదరాబాదులోని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ కు చెందిన 500 మంది కాంగ్రెస్, బీజేపీ, మజ్లీస్ తదితర పార్టీల నుండి టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఓల్డ్ కస్టమ్ బస్తీ, బ్రాహ్మణ వాడీ తదితర ప్రాంతాల్లో తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు