Dec 25, 2018, 3:17 PM IST
సీనియర్ పాత్రికేయుడు శైలేష్ రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ మీడియా సంస్థలు నియంత్రణ పాటించాలన్నారు. యూట్యూబ్, ఫేస్బుక్ తదితర మాధ్యమాలను వాడుకుని వార్తలు ప్రసారం చేసే సంస్థలు ప్రమాణాలు పాటించకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.