మనం ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో డబ్బు, బంగారం దాచుకుంటాం కదా... ఆ ప్రదేశానికి కూడా రాత్రిపూట కర్పూరం కాల్చి.. ఆ పొగ తగిలేలా చేయాలి. అప్పుడు.. సంపద రావడంలో ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. పేదరికం తొలగిపోతుంది. అప్పులు తగ్గిపోతాయి. అదనప్పు ఖర్చులు కూడా తగ్గిపోతాయట. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందుకే.. ఉదయం పూజ చేసిన సమయంలో కంటే.. రాత్రి పడుకునే ముందు ఇంట్లో కర్పూరం కాల్చడం ఉత్తమం.