భారత అథ్లెట్లని కలిసి అభినందించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో
First Published Aug 14, 2021, 9:32 PM ISTటోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్కి ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లను భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రత్యేకంగా కలిసి అభినందించారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో భారత హాకీ పురుషుల, మహిళల జట్లతో పాటు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన అథ్లెట్లు పీవీ సింధు, మీరాభాయి ఛాను తదితరులకు ‘హై టీ’ పార్టీ ఇచ్చారు భారత రాష్ట్రపతి...