2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో తన వద్ద 3 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉందని అందులో తెలిపారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2018 నుంచి 2024 వరకు పీఎం మోదీ ఆస్తులు పెరుగుతూ వస్తున్నాయి.
2022-2023 ఆర్థిక సంవత్సరం - ప్రధాని మోదీ ఆస్తులు రూ.23,56,080
2021-2022 ఆర్థిక సంవత్సరం - ప్రధాని మెదీ ఆస్తులు రూ.15,41,870
2020-2021 ఆర్థిక సంవత్సరం - ప్రధాని మోదీ ఆస్తులు రూ.17,07,930
2019-2020 ఆర్థిక సంవత్సరం - ప్రధాని మెదీ ఆస్తులు రూ.17,20,760
2018-2019 ఆర్థిక సంవత్సరం - ప్రధాని మోదీ ఆస్తులు రూ.11,14,230