శనగపప్పును వేయించి సత్తు పిండి తయారు చేస్తారు. సత్తులో ఐరన్, సోడియం, ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని నీళ్లలో కలిపి, చిటికెడు ఉప్పు, నిమ్మరసంతో తాగాలి. ఈ డ్రింక్ ను ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి. అలాగే.. వేసవి అలసటను తగ్గిస్తుంది, వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.