రష్మీ, దీపికాలను వదిలేసి.. పూర్ణ, ప్రియమణిలతో రిసార్ట్ కెళ్లిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. ఏంటీ దారుణం?
First Published Jun 19, 2021, 4:53 PM IST`జబర్దస్త్` కమెడీయన్లు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది `ఢీ` షోలో మరో జోడీలను చూసుకున్నారు. యాంకర్స్ రష్మీ, దీపికా పిల్లిలను వదిలేసి పూర్ణ, ప్రియమణిలను పట్టుకున్నారు. స్టేజ్పైనే ఏకంగా టిఫిన్, మీల్స్ అంటూ రెచ్చిపోయారు.