గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న మున్నాభాయ్ సంజయ్ దత్(ఫోటోస్)
First Published Dec 7, 2020, 7:02 PM ISTమున్నాభాయ్ సంజయ్ దత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్లో భాగంగా సంజూభాయ్ మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆయన `కేజీఎఫ్ః ఛాప్టర్2` షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇందులో సంజయ్దత్ పాల్గొంటున్నాడు. తన బర్త్ డేని పురస్కరించుకుని సంతోష్ కుమార్.. సంజయ్ని కలిసి మొక్కలు నటించారు.