బంగారు పూత పూసిన శిల్పంలా ప్రగ్యా జైస్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

First Published Mar 20, 2024, 10:08 PM IST

అఖండ తర్వాత ప్రగ్యా ఎలాంటి చిత్రంలో నటించలేదు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది.

అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇకనైనా ప్రగ్యా కెరీర్ జోరందుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఆమెకి ఆఫర్స్ కరువయ్యాయి.

అఖండ తర్వాత ప్రగ్యా ఎలాంటి చిత్రంలో నటించలేదు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 

బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హోమ్లీగా మెప్పించింది. 

 కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా మారుతూ ప్రగ్యా జైస్వాల్ కళ్ళు చెదిరే ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. 

అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే అఖండ విడుదలై చాలా కాలం గడచినా ప్రగ్యా జైస్వాల్ కి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. 

తాజాగా ప్రగ్యా జైస్వాల్ గోల్డ్ కలర్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోస్ లో ప్రగ్యా జైస్వాల్ బంగారు పూత పూసిన శిల్పంలాగా ఉందంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. 

ఈ ఫోటోలకు ప్రగ్యా జైస్వాల్ గోల్డెన్ అవర్ అనే కామెంట్ పెట్టింది. ప్రగ్యా జైశ్వాల్ లాంటి హీరోయిన్ కి ఆఫర్స్ రాకపోవడం ఏంటో అని మరికొందరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. 

click me!