హాట్ క్లీవేజ్ షోతో పూజా హెగ్డే అరాచకం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బోల్డ్ ఫోటో షూట్

First Published Aug 4, 2021, 7:11 PM IST

టాలీవుడ్ దొరికిన సెక్సీ హీరోయిన్ పూజా హెగ్డే. టాప్ స్టార్ గా కోలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ తనకు తిరుగులేని నిరూపించుకుంటుంది. ప్రభాస్, చరణ్, సల్మాన్, విజయ్ వంటి స్టార్స్ తో ఆమె చిత్రాలు చేస్తున్నారు. 
 

కెరీర్ బిగినింగ్ లో సరైన హిట్ లేక పూజా డీలా పడ్డారు. ఆమె నటించిన ముకుంద, ఒక లైలా కోసం, డీజే అనుకున్నంత విజయం సాధించలేదు. దీనితో రంగస్థలం సినిమాతో ఐటెం భామగా కూడా మారారు. 

వరుస ప్లాప్స్ తో ఇక కెరీర్ ముగిసింది అనుకుంటున్న తరుణంలో దర్శకుడు త్రివిక్రమ్ అరవింద సమేత చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో పూజాకు బ్రేక్ దక్కింది. 
 


ఆ తరువాత మహేష్ కి జంటగా నటించిన మహర్షి సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురంలో చిత్రంతో పూజా ఇమేజ్ మరింత పెరిగింది. 

ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా చిత్రం చేస్తున్న పూజా, ఆచార్య మూవీలో చరణ్ కి జంటగా నటిస్తున్నారు. ఇక తమిళ్ లో విజయ్ నటిస్తున్న బీస్ట్ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికయ్యారు. 

బీస్ట్ మూవీ షూటింగ్ జరుగుతుండగా పూజా సెట్స్ లో జాయిన్ కావడం జరిగింది. ఇక బాలీవుడ్ లో కూడా ఆమెకు వరుస ఆఫర్స్ రావడం విశేషం. కండల వీరుడు సల్మాన్ లేటెస్ట్ మూవీ కభీ ఈద్ కభీ దివాళి మూవీలో పూజా నటిస్తున్నారు.

 
బడా బడా హీరోల పక్కన భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న పూజా కుర్ర హీరోతో కూడా జతకడుతున్నారు. అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో పూజా నటిస్తున్న విషయం తెలిసిందే


ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉంది. చేతినిండా ఆఫర్స్ తో బిజీగా ఉన్న పూజా హెగ్డే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం ఆపడం లేదు. 
 


హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సెగలు రేపుతోంది. లేటెస్ట్ ఫోటో షూట్ లో క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. స్లీవ్ లెస్ టాప్, షార్ట్ స్కర్ట్ ధరించి బోల్డ్ ఫోటో షూట్ చేశారు. 

పూజా హెగ్డే హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి. పూజా ఫోటోలు చూసిన ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 
 

పూజా హెగ్డే హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి. పూజా ఫోటోలు చూసిన ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 
 

click me!