ఎన్టీఆర్ కోసం `ఎన్టీఆర్30`లో అరజడను హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అలియాభట్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహనన్, కీర్తిసురేష్, కియారా అద్వానీతోపాటు జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయి. కానీ వీరిలో ఎవరూ ఒప్పుకోలేదు. పాత్ర ప్రభావమా? నిడివి విషయంలో అభ్యంతరమా? తెలియదు గానీ అందరూ నో చెబుతూ వచ్చారు. అయితే జాన్వీ కపూర్ ఇప్పుడు ఓకే చెప్పిందని సమాచారం. అయితే ముందుగా ఆమె కూడా తిరస్కరించిందన్నారు. కానీ ఎట్టలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.