`సైమా-2021` ఈవెంట్‌లో మహేష్‌, వంశీపైడిపల్లి, నివిన్‌ పాలీ, `జాతిరత్నాలు` భామ హల్‌చల్‌

First Published Sep 18, 2021, 8:51 PM IST

`సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషన్‌ మూవీ అవార్డు(సైమా-2021) వేడుక శనివారం ప్రారంభమైంది. ఇందులో సూపర్‌ స్టార్‌ మహేష్‌, దర్శకుడు వంశీపైడిపల్లి, `జాతిరత్నాలు` ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా, మలయాళ నటుడు నివిన్‌ పాలి పాల్గొని సందడి చేశారు.

రెండు రోజులపాటు జరిగే ఈ అవార్డు వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు సంబంధించిన అవార్డులిస్తారు. నేడు రెండు భాషలకు, ఆదివారం మరో రెండు భాషలకు అవార్డులు ప్రకటిస్తారు. సినిమాలకు సంబంధించి దాదాపు ప్రధాన విభాగాల్లో ఈ అవార్డులను అందిస్తుంటారు. సౌత్‌లో ఈ అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. 

రెండు రోజులపాటు జరిగే ఈ అవార్డు వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు సంబంధించిన అవార్డులిస్తారు. నేడు రెండు భాషలకు, ఆదివారం మరో రెండు భాషలకు అవార్డులు ప్రకటిస్తారు. సినిమాలకు సంబంధించి దాదాపు ప్రధాన విభాగాల్లో ఈ అవార్డులను అందిస్తుంటారు. సౌత్‌లో ఈ అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. 

`సైమా-2021` వేడుకల్లో దర్శకుడు వంశీపైడిపల్లితో కలిసి ఫోటోలకు పోజులిస్తున్న మహేష్‌బాబు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

`సైమా-2021` వేడుకల్లో దర్శకుడు వంశీపైడిపల్లితో కలిసి ఫోటోలకు పోజులిస్తున్న మహేష్‌బాబు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో `మహర్షి` చిత్రానికిగానూ మహేష్‌ ఉత్తమ నటుడిగా అవ

సైమా-2021 వేడుకలో మలయాళ యంగ్‌ స్టార్‌ నివిన్‌ పాలీ సందడి చేశారు. రెడ్‌ కార్పెట్‌ వద్ద ఆయన ఫోటోలకు పోజులిచ్చారు. ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

`సైమా-2021` వేడుకల్లో `జాతిరత్నాలు` ఫేమ్‌ ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. వైట్‌ డ్రెస్‌లో హోయలు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. 

`సైమా-2021` వేడుకల్లో దర్శకుడు వంశీపైడిపల్లితో కలిసి ఫోటోలకు పోజులిస్తున్న మహేష్‌బాబు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

`సైమా-2021` వేడుకల్లో దర్శకుడు వంశీపైడిపల్లితో కలిసి ఫోటోలకు పోజులిస్తున్న మహేష్‌బాబు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

`సైమా-2021` వేడుకల్లో దర్శకుడు వంశీపైడిపల్లితో కలిసి ఫోటోలకు పోజులిస్తున్న మహేష్‌బాబు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

`సైమా-2021` వేడుకల్లో దర్శకుడు వంశీపైడిపల్లితో కలిసి ఫోటోలకు పోజులిస్తున్న మహేష్‌బాబు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

`సైమా-2021` వేడుకల్లో దర్శకుడు వంశీపైడిపల్లితో కలిసి ఫోటోలకు పోజులిస్తున్న మహేష్‌బాబు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

రెండు రోజులపాటు జరిగే ఈ అవార్డు వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు సంబంధించిన అవార్డులిస్తారు. నేడు రెండు భాషలకు, ఆదివారం మరో రెండు భాషలకు అవార్డులు ప్రకటిస్తారు. సినిమాలకు సంబంధించి దాదాపు ప్రధాన విభాగాల్లో ఈ అవార్డులను అందిస్తుంటారు. సౌత్‌లో ఈ అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. 

click me!