పెళ్ళైన ప్రియమణితో హైపర్ ఆది రొమాన్స్... ఏకంగా ఒడిలో కూర్చోపెట్టుకొని!

First Published Dec 23, 2020, 9:16 AM IST

అత్యంత ప్రజాదరణ కలిగిన బుల్లితెర షోలలో ఢీ ఒకటి. దుమ్మురేపే డాన్స్ లతో పాటు యాంకర్స్, జడ్జెస్ చేసే కామెడీ అండ్ రొమాన్స్ హైలెట్. కాగా హైపర్ ఆది హీరోయిన్ ప్రియమణితో రొమాన్స్ చేసి... సంచలనానికి తెరలేపారు. 

ఢీ జడ్జిగా ఉన్న ప్రియమణి... ప్రియాఐ లవ్ యూ అంటూ ఢీ వేదికపైఅందరి ముందే ప్రపోజ్ చేశాడు. ఆది ప్రపోజ్ చేస్తుంటే ప్రియమణి సిగ్గుపడిపోయారు.
undefined
కవితలలోపాటు ప్రాణ ప్రియుడు మాదిరి మోకాళ్లపైమోకరిల్లిప్రియమణికితన ప్రేమ తెలియజేశారు. అంత వరకు బాగానే ఉంది... ఏకంగా కుర్చీలో ఉన్న ప్రియమణి చేయి అందుకొని తీసుకొచ్చిన ప్రియమణినిఆది తనఒడిలోకి కూర్చోబెట్టుకున్నారు.
undefined
పెళ్ళైన ప్రియమణి ఈ రేంజ్ రొమాన్స్ తో రేచిపోగా... అందరూ అవాక్కవుతున్నారు. మొన్నటి దాకా వర్షిణితో రొమాన్స్ చేసిన ఆది తాజాగా ప్రియమణితో మొదలుపెట్టాడు.
undefined
వర్షిణి ఢీ నుండి తప్పుకోవడంతో జంటల లేక ఇబ్బంది పడుతున్న ఆది ప్రియమణిపై మనసుపడ్డట్లు తెలుస్తుంది. మరో వైపు ఏ ఢీ షోలో రష్మీ, సుదీర్ లు రెచ్చిపోతున్నారు. చాలా కాలంగా ఢీ వేదికపై వారి రొమాన్స్ హైలైట్ అయ్యింది.
undefined
ఏకంగా జడ్జి, నేషనల్ అవార్డు విన్నర్ నే లైన్ లో పెట్టడానికి చూస్తున్న ఆది మామూలోడు కాదు అనిపిస్తున్నాడు. ఏమైనా ఢీ షో ఇలాంటి ఆసక్తికర విషయాలతో దూసుకుపోతుంది.
undefined
click me!