మీరు జియో కస్టమర్ల.. అయితే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు.. 28 రోజులు ఫ్రీ..

First Published Apr 29, 2024, 7:00 PM IST

మీరు జియో కస్టమర్ అయితే ఈ  వార్త మీకోసమే. ఒక నివేదిక  ప్రకారం దేశీయ టెలికాం రిలయన్స్ Jio కస్టమర్ల  కోసం 28 రోజుల వ్యాలిడిటీతో రూ.123 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది.
 

Jio 123 రీఛార్జ్ ప్లాన్ 28 రోజులు వాలిడిటీ  అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా డైలీ డేటా, ఫ్రీ కాల్స్  ఇంకా  ఇతర బెనిఫిట్స్  కూడా పొందుతారు. ఈ రూ.123 ప్లాన్‌తో  రోజుకు 0.5GB డేటా కూడా లభిస్తుంది.
 

ఇందులో  డైలీ డేటా, ఉచిత ఆన్ లిమిటెడ్ కాల్స్, ఇతర బెనిఫిట్స్  కలిపి అంటే మొత్తం యూజర్లకు 14GB డేటా లభిస్తుంది. అంతే  కాకుండా ఈ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ కాలింగ్  పూర్తిగా వాలిడిటీ  ఉంటుంది.
 

దీని ద్వారా కస్టమర్లు మొత్తంగా 300 SMSలు లభిస్తాయి. అంటే కస్టమర్లు  28 రోజులకి కాల్స్  ఇంకా  డేటా ప్యాక్‌లను పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో  అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
 

కంపెనీ రీఛార్జ్ ప్లాన్‌తో జియో సావన్, జియో సినిమాకి కూడా యాక్సెస్‌ను అందిస్తుంది. అలాగే, గమనించదగ్గ విషయం ఏమిటంటే,  ఈ ప్లాన్‌లో జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ పొందలేరు. అయితే దీని ధర రూ.999. 
 

జియో రూ. 123 రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. కానీ కంపెనీ జియో భారత్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
 

click me!