అబద్దం చెప్పి రహస్యంగా అతన్ని కలిసే దాన్ని...అది తెలిసి పేరెంట్స్ కోప్పడ్డారు

First Published Oct 22, 2020, 10:43 AM IST

బాలీవుడ్ లో కియారా అద్వానీ కెరీర్ జెట్ స్పీడ్ తో వెళుతుంది. ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా వైపు అడుగులు వేస్తుంది. అక్కడ బిజీ కావడంతో కియారా టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడడం లేదు.

తెలుగులో కియారా అద్వానీమహేష్ కి జంటగా భరత్ అనే నేను మూవీలో నటించారు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు మహేష్- కియారాపెయిర్ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఆ తరువాత వినయ విధేయ రామ చిత్రంలోరామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.
undefined
గత ఏడాది కియారాకబీర్ సింగ్, గుడ్ న్యూస్ చిత్రాలలోనటించింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్గా వచ్చిన ఆ మూవీ అక్కడ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అలాగే రొమాంటిక్ కామెడీగుడ్ న్యూస్ సైతం మంచి హిట్ కొట్టింది.
undefined
లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ రోల్ చేసి సంచలనం రేపినకియారాపై ఎఫైర్స్వార్తలు పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ఈమె ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి.
undefined
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వాని తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పి అందరినీ షాక్ కి గురి చేసింది. కియారా ఇంటర్ చదువుతున్నప్పుడు ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడిందట. సమయం దొరికితే చాలు అతడితో గడపాలని అనుకునేదట.
undefined
కాలేజ్కి సెలవులు ఇచ్చినప్పుడల్లాఇంట్లో అబద్దం చెప్పి అతన్ని రహస్యంగాకలిసేదట. అతని కోసం చదువు కూడా నెగ్లెట్ చేసిందట. విషయం తెలుసుకున్న కియారా పేరెంట్స్ ఆమెను మందలించారట. చదువా...ప్రేమా అనే సందిగ్ధంలో చదువు కోసం ప్రేమనువదిలేసిందట కియారా.
undefined
కియారా అంతగా ఇష్టపడిన ఆ అదృష్టవంతుడు ఎవరనిఅందరూ చర్చించుకుంటున్నారు. ఇక అక్షయ్ కుమార్ కి జంటగా కియారాలక్ష్మీ బాంబ్ మూవీలో నటించగావిడుదలకు సిద్ధం అయ్యింది. మరో రెండు హిందీ చిత్రాలలో కియారా నటిస్తున్నారు.
undefined
click me!