ఎప్పటిలాగే కామెడీ స్కిట్స్, అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ లతో శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచింది. చివర్లో యాంకర్ రష్మీ(Rashmi Gautam).. ఓ టాస్క్ నిర్వహించారు. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ , బుల్లెట్ భాస్కర్, రష్మీ, పూర్ణ ఫొటోలతో పాటు షోలో ఉన్న మరికొందరు ఫోటోలు ఆమె తెప్పించారు. టాస్క్ లో భాగంగా తమకు నచ్చని ఓ వ్యక్తి ఫోటో కాల్చి వేయవచ్చు, అని ఆమె చెప్పారు.