కేశినేని శ్రీనివాస్ కూతురు హేమచౌదరి వివాహ పరిచయ వేదికలో వెంకయ్య (వీడియో)

Jan 6, 2019, 7:56 PM IST

గన్నవరం  ఏ బి కన్వెన్షన్ నందు ఆదివారం జరిగిన కేశినేని శ్రీనివాస్ (నాని ),పావని దంపతుల ప్రథమ కుమార్తె హేమా చౌదరి పృద్వి ల  వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. డి. జి పి శ్రీ ఠాకూర్.  స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు చిన్న రాజప్ప దేవినేని ఉమామహేశ్వర్ రావు. పత్తిపాటి పుల్లారావు. పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు, మాజీ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ తదితరులు ఈ వేడుకకు వచ్చేశారు.