ముడిచమురు ధరలు 130 డాలర్లకు చేరువ అవడంతో ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. దీంతో వాహనదారులు ధరాఘాతం నుంచి తప్పించుకునేందుకు తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకున్నారు. దీంతో మార్చి తొలి 15 రోజుల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు నడిచాయి.
ఫిబ్రవరి 2021లో ఆటో పరిశ్రమ మొత్తం 1,735,909 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో ప్రయాణీకుల వాహనాలు, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, క్వాడ్రిసైకిళ్ల డీలర్లకు OEM పంపకాలు ఉన్నాయి.
సెమీ కండక్టర్ల కొరత కారణంగా వాహనాల సేల్స్ తగ్గినప్పటికీ, జనవరి నెలతో పోలిస్తే మాత్రం పుంజుకున్నాయి. కొన్ని కంపెనీల సేల్స్ పెరగగా, మరిన్ని కంపెనీల సేల్స్ తగ్గాయి. ప్రధానంగా చిప్ ఇబ్బందులు కనిపించాయి.
బ్లాక్ ఫ్రైడే భారతీయ మార్కెట్లో అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ, నోకియా చాలా చురుకుగా ఆఫర్లను ప్రవేశపెడుతుంది.ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్ తయారీదారి నోకియా తన స్మార్ట్ ఫోన్లపై అనేక రకాల ఆఫర్లను ప్రకటించింది.